tag:blogger.com,1999:blog-3519154469193875594.post5036368019269766520..comments2023-11-03T01:38:37.751-07:00Comments on గౌతమి: ఎప్పటికప్పుడు, ఏ జన్మకాజన్మ లో కర్మవిముక్తులు కావాలంటే చెయ్యవలసినది ఒకటే !!!!Gauthami Jalagadugulahttp://www.blogger.com/profile/09375623804214601649noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-3519154469193875594.post-38814015200970285002015-01-16T03:53:14.742-08:002015-01-16T03:53:14.742-08:00true. భూమి పైకి రావడమే కర్మలననుభవించడానికి. అందుకే...true. భూమి పైకి రావడమే కర్మలననుభవించడానికి. అందుకే దీనిని కర్మ భూమి అంటారు. పాపాలు చేసినా, పుణ్యాలు సంపాదించుకున్నా కూడా ఈ భూమి మీదనే సాధ్యం. ఆ పుణ్య సంపాదన కోసం ఈ కలియుగం లో ఎంతో ప్రాకులాడాల్సివస్తుంది, కాల మహిమ వల్ల..ఏదోఒక అవాంతరం వచ్చిపడుతుంది. ఈ అవాంతరాలను పోగొట్టుకోవడానికి కేవలం దేవునియందు నమ్మకం వుంటే చాలదు. ఆ దేవుని మెప్పుపొందాలి. పొందాలి అంటే ఆతని దృష్టిలో మనం పడాలి. అతనికి దగ్గిరవ్వాలి. దానికి పెద్ద అవాంతరమే ఈ గత జన్మలనుండి, లేదా ఆ జన్మలోనైనా వస్తున్న ప్రారబ్దాలు. అవే మనల్ని దేవునికి దగ్గరవ్వకుండా ఆపేస్తుంటాయి, ఇంకా ఇంకా కష్ట, నష్టాల్లోకి తొక్కేస్తుంటాయి, వాటి లక్షణం కదా. ఆ ప్రారబ్దాలనుండి దూరమయి, ప్రక్షాళన గావించుకోడానికి కావలసిన సాధనమే గురుసాధన. ఆ గురువుకి కూడా దగ్గిరవ్వడం అంత సులభతరమేమీ కాదు. అది సులభతరం కావడానికి.. వాడవలసిన ఇంధనమే శ్రద్ద మరియు సబూరి!Gauthami Jalagadugulahttps://www.blogger.com/profile/09375623804214601649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3519154469193875594.post-27962377436961002782015-01-15T22:39:00.003-08:002015-01-15T22:39:00.003-08:00ఈ సందర్భంలో ఒక చిన్న విషయం , గురువే నిత్యం ,సత్యం ...ఈ సందర్భంలో ఒక చిన్న విషయం , గురువే నిత్యం ,సత్యం గురువుని ఆశ్రయించినవాడికి సుఖసంతోషాలకి కరువురాదు,మరి అటువంటప్పుడు భక్తులకి కష్టాలు కూడా ఎందుకు కలుగుతున్నాయి అని కొందరు మిత్రులు ఆలోచిస్తూ ,అదే సద్గురువు మనని కరుణించటం లేదు అని కొంచం కినుక వహించడం పరిపాటి . ఇప్పటి భాషలో చెప్పాలంటే గురువు మన ఫండ్ మేనేజర్ లాంటివాడు మన పూర్వజన్మ పాప,పుణ్యఫలాల గురించి మనకు తెలియదు, పాప ప్రక్షాలణ పూర్తికావలంటే గురువు తప్పని సరిగా ఉండితీరాలి, అలాగే ఆగురువు సద్గురువై ఉండాలి. గురువుయొక్క లక్షణాలు తెలిపి గురువును ఆశ్రయించ మని చెప్పిన బాబాగారు కూడా తన గురువృత్తాంతం , గురువుని సేవించిన విధం , ఆ గురువు పెట్టిన పరీక్షలు మున్నునవి తెలియచెప్పారు. అలాగే సర్వవ్యాపకుడిని ఈ సర్వజగత్తుకి కారణభూతుడనని తెలిపిన శ్రీకృష్ణ పరమాత్ముడుకూడా తానూ గురు సేవ వలనే తరించానని తెలియజేసాడు. అందువలన పాపకర్మలను అనుభవింప జేసి ముక్తిని కలిగించువాడు గురువు, అలాగే మనకెంత అవసరమో అంతే ప్రసాదించి యొగ్యతమనయందు మేలుకొలిపేది ఆయనే.<br />జై సాయిరాంAnonymoushttps://www.blogger.com/profile/13596831760753716598noreply@blogger.com